తిరంగా ర్యాలీతో గుండె నిండా దేశభక్తి

  . . . దేశం కోసం ప్రాణాలర్పించిన వారి చరిత్ర చదవండి   . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   . . . ఇందూరులో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తిరంగా ర్యాలీతో అందరి గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని  ఆర్ ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు....