హస్తం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుంది
. . . ప్రజలు కోరుకునేది అభివృద్ధి, సంక్షేమం మాత్రమే . . . ఎంపీ అర్వింద్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు . . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని హస్తం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్...