ఫస్ట్ ఇన్నింగ్స్ లో 155 కి పరిమితమైన గుజరాత్

  . . . మూడు వికెట్లతో చెలరేగిన రసిఖ్ దార్   వెబ్ డెస్క్, బతుకమ్మ :   ఐపీఎల్ 19వ సీజన్ ఆఖరు అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ లో జరుగుతున్న ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళురు, గుజరాత్ టైటాన్స్ తమ రెండవ కప్ కోసం పోరాడుతున్నాయి. మ్యాచ్ లో టాస్ గెలిచి ఆర్సిబి బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం గుజరాత్ బ్యాటర్ లను ఆర్సీబి బౌలర్లు 155 కి కట్టడి చేశారు.     ఆర్సీబి బౌలింగ్ దళంలో రసిఖ్...