11 దాటిన గ్రామపంచాయతీకి తాళం
విధులకు హాజరుకాని పంచాయతీ కార్యదర్శి సెలవు పెట్టకుండానే డుమ్మా ఎంపీడీవో కు ఆరా తీయగా ఎలాంటి సమాచారం లేదని సమాధానం నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు తాండ గ్రామ పంచాయతీ కార్యదర్శి 11 గంటల సమయం కావస్తున్నా గ్రామపంచాయతీ కార్యాలయం తాళం వేసి ఉండడంతో తండావాసులను అడుగగా కార్యదర్శి ఇంకా విధులకు రాలేదని తెలపడంతో. ఈ విషయంపై ఎంపీడీవో నాగేశ్వరరావును వివరణ కోరగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. గ్రామాల్లో సర్పంచు లేక అవస్థలు పడుతున్న ప్రజలకు...