గంజాయి విక్రయిస్తున్న ముఠా  అరెస్ట్

  . . . ఆరుగురు అరెస్ట్ . . . పరారీలో నలుగురు   . . . 1.2 కిలోల గంజాయి, బైకు, ఫోన్లు స్వాధీనం   . . . వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్, బతుకమ్మ :   జిల్లాలోని యువతను లక్ష్యంగా చేసుకుని నిషేదిత గంజాయిని మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుని  విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను బాల్కొండ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్  పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   శుక్రవారం...