ప్రజావాణి కి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత అల్పాహారం పంపిణీ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత  అల్పాహారం (పులిహోర) అందించినట్టు సుభాష్ నగర్ సీనియర్ సిటిజన్ ఫోరం కార్యదర్శి డా.విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కలెక్టర్ నూతన భవన సముదాయంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అల్పాహార పంపిణీకి తోడుగా త్రాగు నీరు సరఫరా చేసిన రాజస్థానీ వాకర్స్ గ్రూప్ వారికి ఫోరం తరపున...