Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 12:13 pm Posted by : ramakrishna

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజన్

చికిత్స పొందుతూ ఒక రోగి మృతి

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో  ఫుడ్ పాయిజన్ జరిగింది. 30 మందికి పైగా  మానసిక రోగులు అస్వస్థతకు గురైయ్యారు. చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి మృతి చెందాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.