కమ్మర్ పల్లి లో రోడ్డెక్కిన రైతులు
మొక్కజొన్న, సోయ పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్నా కమ్మర్ పల్లి, బతుకమ్మ : ప్రభుత్వం మొక్కజొన్న,సోయ పంటల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి మద్దత్తు ధర తో మొక్కజొన్న,సోయపంటను కొనుగోలు చేయాలని, యాసంగి పంటకు సంబంధించిన వరి పంట బోనస్ ను వెంటనే వెయ్యాలని డిమాండ్ చేస్తూ కమ్మర్ పల్లి మండల రైతులు ఆదివారం రోడేక్కారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుకపోవడం వల్ల తాము కష్టపడి పండించిన పంటలను తుట్టికి పావుశేరు అమ్ముకొని నష్టపోతున్నామని జాతీయ రహదారి పై...