జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క నిలదీసిన రైతులు

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి... తక్షణం ధాన్యం బోనస్ చెల్లించాలి . . . రామారెడ్డి లో మంత్రి సీతక్క పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత  కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కను రైతులు, బిఆర్ఎస్ నాయకులు నిలదీశారు.  తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి... తక్షణం ధాన్యం బోనస్ చెల్లించాలని సీతక్కను గురువారం రామారెడ్డి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ నాయకులు,రైతులు  అడ్డుకున్నారు. ఈ సందర్భంగా  మంత్రి సీతక్క,  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తో...