ప్రతి ఒక్కరు ఓటరు వివరాలను తప్పనిసరి సమర్పించాలి

  . . . ఎస్ ఐ ఆర్ లో ఓటరు వివరాలు నమోదు చేసుకోకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం   . . . ఒకే దగ్గర కూర్చుని వివరాలు సేకరిస్తే కుదరదు.. ఇంటింటికీ వెళ్లాల్సిందే   . . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   వేల్పూర్, బతుకమ్మ :   బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క ఓటరు తమ వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు....