ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎస్ఈ
బతుకమ్మ, వెబ్ డెస్క్ మహబూబాబాద్లో విద్యుత్ శాఖ ఎస్ఈ నరేష్ ఏసీబీకి పట్టుబడ్డారు. గుత్తేదారు నుంచి రూ.80 వేలు డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article