. . కిరాణ దుకాణంలో 50 వేల వస్తువుల చోరీ
. . . వినాయకుని మెడలోని డబ్బుల దండ తస్కరణ
కామారెడ్డి , బతుకమ్మ:
బాన్సువాడ పట్టణ కేంద్రంలోఅదివారం రాత్రి దోంగలు అలజడి రేపారు. చైతన్య కాలనీలో మణికంఠ కిరాణం దుకాణంలో చోరికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. కిరాణ దుకాణం షట్టర్లను రాడ్ లతో లెపి లోనికి ప్రవేశించి రూ.50 వేల విలువైన సామాగ్రీని ఎత్తుకేళ్లారు. అదే కాలనీలోని వినాయక మండపంలో గణపతి మెడలోని డబ్బుల హరాన్ని ఎత్తుకేళ్లారు. సోమవారం ఉదయం ఈ విషయం పై స్థానికులు పోలిస్ లకు పిర్యాదు చేశారు.