శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేదిలేదు

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. ఈనెల 11న  రాత్రి అందాజ మోర్తాడ్ గ్రామానికి చెందిన రొయ్యల సురేష్ మసీద్ ఏరియా నుండి తన కార్ లో వెళుతునడగా మార్గం మద్యలో మసీద్ దగ్గర రోడ్డు పై బైక్ నిలిపి  ఉన్న మహమ్మద్ షాహాబాజ్, అబ్దుల్ మజర్  లను బైక్ తీయమని అడుగాగ  వారిద్దరూ  సురేష్ ని భూతు...