ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
సీపీని కలిసిన జిల్లా ఫారెస్ట్ అధికారి
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ను కమిషనర్ కార్యాలయంలో గురువారం జిల్లా ఫారెస్ట్ అధికారి వికాస్ మీనా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వికాస్ మీనా పూల మొక్కను సీపీకి అందజేశారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article