మానేరు జలాలకు పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్

కుడి కాలువకు నీటి విడుదల ఎగువ మానేరు ప్రాజెక్ట్ లో రెండు టీఎంసీల నీరు హాజరైన ఎస్పీ మహేష్ బి గితే   రాజన్న సిరిసిల్ల జిల్లా బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ పూర్తిగా నిండడంతో బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి మానేరు జలాలకు పుష్పాలు సమర్పించి పూజలు నిర్వహించారు.ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 2 టీ.ఎం.సీ.లు కాగా, పూర్తిగా నిండింది. ఈ సందర్భంగా...