ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలి
. . . గాంధీభవన్ కు భారీగా తరలిన మున్నూరు కాపు ప్రతినిధులు . . . టీపీసీసీ చీఫ్ కు మున్నూరు కాపు కులస్తుల వినతి హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలని మున్నూరు కాపు కులానికి చెందిన ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్...