Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 6:23 pm Posted by : ramakrishna

ఎన్టీబీ గోడౌన్ సందర్శించిన డీఈఓ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ శుక్రవారం నగరంలోని ఎన్టీబీ గోడౌన్ ను సందర్శించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఎన్టీ పుస్తకాల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఆయన వెంట మేనేజర్ శ్రీనివాస్, డీజీటీబీఎస్ఓ ఉన్నారు.