Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 3:13 pm Posted by : ramakrishna

జూబ్లీహిల్స్ పోలింగ్ సరళి పరిశీలించిన సీపీ

హైదరాబాద్, బతుకమ్మ :  ఐసీసీసీ నుంచి జూబ్లీహిల్స్ పోలింగ్ సరళిని హైదరాబాద్ సీపీ  వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మొత్తం 900 సీసీటీవీ కెమెరాల ద్వారా పోలింగ్‌ స్టేషన్లను రియల్‌ టైమ్ మానిటరింగ్ చేస్తున్నామన్నారు.  దేశంలోనే తొలిసారిగా డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.