ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు
బాన్సువాడ నియోజకవర్గంలో వర్గపోరు ఎంపీడీవోలదే రాజ్యం ఎలాంటి తీర్మానాలు చేయకుండానే పనులు అప్పగింత బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలో అధికారులు ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన వాళ్లకే కాంట్రాక్ట్ లు కేటాయిస్తున్నారని ఓ వర్గం కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్ కు ఓ వర్గం కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. కలెక్టరేట్లో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్కు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎంపీడీవోలదే రాజ్యం.. బాన్సువాడ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో ఇటీవల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఆయా...