డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారిపై నిరంతర నిఘా
. . . ఇగల్ టీం అధ్వర్యంలో పలువురికి పాజిటివ్ టెస్ట్ . . . డ్రగ్స్ దందాలో నిందితులపై పిడియాక్ట్ లు పెడుతాం . . పోలిస్ కమీషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం జిల్లా పోలీస్ శాఖ ఈగల్...