ఎస్ఆర్ఎస్ పి స్పీల్ వే గేట్ల మూసివేత

. . . చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు మెండోరా, బతుకమ్మ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు   స్పిల్ వే గేట్ల వద్ద చేపలు పట్టేందుకు వెల్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. దానితో ఎస్ఆర్ ఎస్ పి అధికారులు స్పిల్ వే గేట్లను తాత్కాలికంగా మూసివేశారు. ఎగువ ప్రాంతాల  నుండి వస్తున్న  వరద కారణంగా ఈరోజు సాయంత్రం  తర్వాత  ఏ సమయంలో నైనా ప్రాజెక్టు స్పిల్వే వరద  గేట్ల ద్వారా గోదావరి నదిలోకి  వదలబోతున్నాము అని తెలిపారు.కావున  ప్రాజెక్టు  దిగువన...