నిలువ ఉంచిన పీడీఎస్ బియ్యంపై సీసీఎస్ టీం మెరుపు దాడి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ పిడిఎస్ బియ్యాన్ని అక్రమ మార్గంలో కొని తరలించడానికి మెకానిక్ షెడ్డులో నిలువ ఉంచిన పిడిఎస్ బియ్యం పై నిజామాబాద్ సీసీఎస్ టీం శుక్రవారం మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏ.సీ.పీ ఇన్ చార్జ్ మస్తాన్ ఆలి సూచనల మేరకు ఈ దాడి నిర్వహించారు. ఇన్స్ పెక్టర్ సురేష్, డి.సాయినాథ్, ఎస్.ఐ మహేష్, సిబ్బందితో కలిసి నాలుగవ పట్టణ టౌన్ పోలీస్...