Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 5:22 pm Posted by : ramakrishna

విద్యార్థులకు బుక్స్, పెన్నులు అందజేత

రుద్రూర్, బతుకమ్మ :

 

వసంత పంచమిని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గల సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. షికారి శివ, వంజరి గణేష్, ఎం.వి. గంగారాం, సంతోష్ ల సహకారంతో బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా శ్రీ వాణి సాహితి విద్యానికేతన్ విద్యార్థులకు బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజేశ్వర్ అప్ప, యువరాజ్ అప్ప, ఆలయ కమిటీ అధ్యక్షులు కటికే రామ్ రాజ్, శ్రీ వాణి సాహితి విద్యానికేతన్ ప్రిన్సిపల్ లోగం నాగరాజు, లోగం సరస్వతి, ఉపాధ్యాయురాలి బృందం, విద్యార్థులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

 

Books and pens are provided to students.