ప్రశ్నించే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి
. . . దశాబ్దాలు పసుపు రైతుల కల సాకారం చేసాను . . . ఏడు ఆర్వోబీల నిర్మాణాలతో ఇందూరు నగర రూపురేఖలు మారుతున్నాయి . . . మూడు కేంద్రీయ విద్యాలయాలు, రెండు నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయి . . . పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కౌంటర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ అభివృద్ధిపై ప్రశ్నించే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని పార్లమెంట్...