కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలకలం

  . . . అడవిలో కట్టెల కోసం వెళ్లిన  వ్యక్తిపై  దాడి   . . . చికిత్స పొందుతున్న బాధితుడు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి మండలం రెడ్డి పేట స్కూల్ తండాకు చెందిన సలావత్ మత్తు(45) అనే  వ్యక్తిపై  ఎలుగుబంటి దాడికి పాల్పడింది. అడవిలో కట్టెల కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మత్తు ముఖంపై ఎలుబంటి బలమైన గాయాలు చేయడంతో భార్య, స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుండి ఎలుగుంటి పారిపోయింది. తీవ్ర...