కోచ్ గంభీర్ బృందంలో ఇద్దరిపై బీసీసీఐ వేటు
వెబ్ న్యూస్, బతుకమ్మ : టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ బృందం లో ఇద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ను తొలగించింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఇద్దరిపై వేటు పడింది.