కొన్ని గంటల్లో భూమి మీదకు వ్యోమగామి శుభాంశు శుక్లా

వెబ్ న్యూస్, బతుకమ్మ :  యాక్సి యం-4 మిషన్‌ ద్వారా ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్ఎస్)లో రెండు వారాల పాటు ప్రయోగాలు చేసిన ఆ మిషన్‌ సభ్యులు సోమవారం భూమికి తిరుగు ప్రయాణం కానున్నారు.  ఐఎస్ఎస్ లో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. వారిలో ఏడుగురు ఎక్స్పిడిషన్‌-73 ద్వారా వెళ్లిన వారు కాగా, శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు యాక్సియం-4 ద్వారా వెళ్లారు. తిరుగు ప్రయాణంపై నాసా కమర్షియల్‌ క్రూ ప్రొగ్రాం మేనేజర్‌ స్టీవ్‌ స్టిచ్‌ ఆమెరికాలో మీడియాతో మాట్లాడారు. సోమవారం ఉదయం...