తహశీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం

  . . .  సమయపాలన పాటించని అధికారులు   . . .  పనులు కాకపోవడంతో లబోదిపో మంటున్న ప్రజలు   . . .  సర్టిఫికెట్ల జారీ పై పైసలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు   . . .  కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ   రుద్రూర్,  బతుకమ్మ  :   రుద్రూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం  ఉదయం 11:30 గంటల వరకు కూడా కార్యాలయానికి అధికారులు, రాకపోవడం గమనార్హం. ఆ తర్వాత నుంచి...