భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
. . . ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి . . . తహసిల్దార్లతో సమీక్షలో కలెక్టర్ భవేష్ మిశ్రా . . . ఆలస్యంగా హాజరైన తహసిల్దార్లకు షోకాజ్ నోటీసులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమీక్ష మందిరంలో శుక్రవారం ఆయన అన్ని మండలాల తహసిల్దార్లతో భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి...