నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

  . . . అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి   . . . మద్యాహ్నం 1.30 గంటల తరువాత లోనికి అనుమతి ఉండదు   . . . ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వెంట తెచ్చుకోవద్దు   . . . పునః నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఈ నెల 21న (ఆదివారం) జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం...