దోహాలో కవితకు ఘన స్వాగతం
వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దోహా చేరుకున్నారు. దోహా ఎయిర్ పోర్టులో కవితకు జాగృతి ఖతార్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.