దోహాలో కవితకు ఘన స్వాగతం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దోహా చేరుకున్నారు.  దోహా ఎయిర్ పోర్టులో కవితకు  జాగృతి ఖతార్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.