విషాద యాత్రగా మారిన విహార యాత్ర
వెబ్ న్యూస్, బతుకమ్మ: స్నేహితులతో కలిసి వెళ్లిన విహార యాత్రలో విషాదం నెలకొంది. కర్ణాటకలో కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దూకి, ప్రవాహంలో ఓ యువతి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన యువతిని హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనన్య రావుగా గుర్తించారు. అనన్య రావు కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. [video width="478" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/02/vishada-yathra.mp4"][/video]