ramakrishna
Sr Reporter | National
batukammanews.com
ఆకాశంలో ప్లానెట్ పరేడ్ కనువిందు
వెబ్ న్యూస్,బతుకమ్మ : ఆకాశంలో శుక్రవారం ఒకే వరుసలో ఏడుగ్రహాలు వచ్చి కనువిందు చేశాయి. ప్లానెట్ పరేడ్ ఆవిష్కృతమైంది. బుధుడు, శుక్రుడు, గురుడు,అంగారకుడు, శని, నెఫ్ట్యూన్, యురేనస్ గ్రహాలను వరసగా చూడవచ్చు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article