- ఒకరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి – నాగిరెడ్డిపేట రహదారి పెద్దారెడ్డి పెట్రోల్ పంపు క్రాసింగ్ రోడ్డు వద్ద శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో కారును లారీ ఢీకొట్టడంతో నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి తాండకు చెందిన పూల్ సింగ్ కుటుంబ సభ్యులతో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ చేస్తున్న పూల్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా అతని కుటుంబీకులు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగ ఉన్నట్లు తెలుస్తోంది.
