3 నెలల రేషన్.. మరో రెండు రోజులే గడువు..
కొత్త రేషన్కార్డుదారులకు నిరాశ..!! హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 92.18 శాతం మందికి రేషన్ సరఫరా పూర్తయింది. 5.27 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. సాధారణంగా ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్దారులకు డీలర్లు బియ్యం ఇస్తారు. వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు జూన్తో పాటు జులై, ఆగస్టు రేషన్ను కూడా ఈ నెలలోనే ఇస్తున్నారు. 3 నెలల రేషన్ పంపిణీ గడువు...